159 మందితో ఎస్పీ తొలి జాబితా రిలీజ్.. కర్హాల్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంతో రాజకీయ పార్టీ తమ దూకుడును మరింత పెంచాయి. గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. అధికారం తమదేనంటూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఎన్నికల కురుక్షేత్రంలో హీట్ పుట్టిస్తున్నాయి. పార్టీల తరుపున స్టార్ క్యాంపెయినర్లను ప్రచారాన్ని దించుతున్నాయి . ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అభ్యర్థులు సైతం ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tPhWD8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tPhWD8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment