తీపికబురు: ఆ ఫ్యామిలీస్కు కారుణ్య నియామకాలకు ఓకే.. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
కరోనా పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. ఇంటిని పోషించే వారు చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతి ఇచ్చారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAZ6Yc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAZ6Yc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment