కాంగ్రెస్ కంటే బీజేపీకి 8 రెట్లు ఆస్తులెక్కువ! టీఆర్ఎస్ రెండో సంపన్న పార్టీ, టీడీపీకి అప్పులెక్కువ!
న్యూఢిల్లీ: దేశంలో సంపన్న రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కొనసాగుతోంది. మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటింది. వరుసగా రెండుసార్లు అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ.. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా బీజేపీ అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా రికార్డుల్లోకెక్కింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ewxNC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ewxNC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment