కేరళలో కరోనా విలయం: ఒక్కరోజులో అత్యధికంగా 55వేల కేసులు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా, 55వేలకుపైగా కొత్త కేసులు రావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మిగితా రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా కేరళలో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక రోజువారీ కోవిడ్ కేసులలో కేరళలో మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3H3eBnM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3H3eBnM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment