సారూ.. పెన్షన్లు ఏవీ.. ఆప్లై చేసి చాన్నాళ్లవుతుంది.. కేసీఆర్పై రాములమ్మ ఫైర్
సీఎం కేసీఆర్పై రాములమ్మ విజయశాంతి ఫైరయ్యారు. పెన్షన్ ఊసు మరచిపోయారా అని అడిగారు. 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. అర్హత గల ఎంతో మంది వృద్దులు పంచాయితీ సెక్రటరీల ద్వారా ఎంపీడీఓలకు అప్లికేషన్ పెట్టుకుని... మూడేండ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆగస్టు నుంచే ఆసరా పెన్షన్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rXRRPI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rXRRPI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment