ఎంపీ అర్వింద్కు లోక్ సభ స్పీకర్ ఫోన్.. దాడిపై ఆరా.. ఢిల్లీకి పిలుపు
నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన మరో మలుపు తిరిగేలా కన్పిస్తోంది. ఈ వ్యవహరం ఢిల్లీకి చేరింది. తాజాగా బీజేపీ ఎంపీ అర్వింద్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్లో అర్వింద్పై జరిగిన దాడి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును అర్వింద్ స్పీకర్కు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3H53I4N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3H53I4N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment