పీఆర్సీపై వెనక్కి తగ్గేదే లేదు.. 21న సీఎస్‌కు సమ్మె నోటీసులు.. ఉద్యోగ సంఘాల అల్టీమేటం

ఆంధ్రపదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈమేరకు విజయవాడలోని ఓ హోటల్‌లో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై తామంతా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/352qtIl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments