చారిత్రక శ్రీనగర్ లాల్ చౌక్పై ఎగిరిన త్రివర్ణ పతాకం: 30 ఏళ్ల తర్వాత, 370 ఆర్థికల్ రద్దు ఫలితమే
శ్రీనగర్: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్ క్లాక్ టవర్పై జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ చారిత్రక క్లాక్ టవర్పై 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సామిజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్ షా, సాహిల్ బషీర్ భట్లు క్రేన్ సాయంతో క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tZfdag
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tZfdag
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment