ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం: సీఎం జగన్ కీలక సమీక్ష, ఆదేశాలు
అమరావతి: ప్రతి జిల్లాకు ఒఖ విమానాశ్రయం ఉండాలనే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గురువారం పోర్టులు, ఎయిర్పోర్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352qr3b
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352qr3b
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment