కేరళలో కరోనా వైరస్ విలయం: 50వేలకు తగ్గేదెలే అంటున్న కేసులు, తాజాగా 51వేలపైనే
తిరువనంతపురం: దేశంలో మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టగా.. ఒక్క కేరళలో మాత్రం ఆ మహమ్మారి విలయం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 51,570 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటి 50,812తో పోల్చుకుంటే కాస్త కేసుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Dh4asov7x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Dh4asov7x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment