వడ్డీ వ్యాపారుల తీరులో జగన్ పాలన.. ఉద్యోగుల్లో ఆశలు రేపి దగా చేస్తారా? : నాదెండ్ల మనోహర్ ఫైర్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుల్లో ఆశలు రేపి ఇప్పడు నిలువునా దగా చేసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైందన్నారు. ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం కాబట్టి వెనక్కి ఇవాలన్న తీరుతో జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IknIR7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IknIR7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment