కీలక పరిణామం: మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఇవాళ భేటీ
పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సై అంటే సై అనే పరిస్థితి ఏర్పడింది. ముందు చర్చలకు రండి.. అని ప్రభుత్వం అంటుంటే, ముందు మా డిమాండ్లు పరిష్కరించండి తర్వాతే చర్చలు అని ఉద్యోగ సంఘాలు పట్టు పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dBr9RlTCm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/dBr9RlTCm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment