ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్: సైంటిస్ట్
కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు చోట్ల ధర్డ్ వేవ్ పీక్కి చేరిందని డాక్టర్ సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు. ఆయన ఐసీఎంఆర్ వ్యాధుల విభాగం హెడ్గా ఉన్నారు. ఢిల్లీ, ముంబై సిచుయేషన్ చెప్పేందుకు మరో రెండు వారాలు ఆగాల్సి ఉంటుందని చెప్పారు. పీక్కి చేరిందా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tE5827
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tE5827
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment