ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3KzbHsV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3KzbHsV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment