దేశంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం..డబ్ల్యూఈఎఫ్లో మోడీ
కోవిడ్ భయపెడుతున్న వేళ కోట్లాదిమంది ప్రజలకు విజయవంతంగా వ్యాక్సిన్లు పూర్తి చేశామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాస్వామ్యంపై భారత్కు గల చెక్కుచెదరని నమ్మకం, భారతీయుల నైపుణ్యాలు, వారి స్వభావాలతో 21వ శతాబ్దాన్ని శక్తివంతం చేసే సాంకేతికత గురించి వివరించారు. సోమవారం నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ఏడాది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IhxnIj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3IhxnIj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment