India Today MoTN poll: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీనే, కాంగ్రెస్కు ఎన్ని సీట్లంటే?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే గెలుపెవరిది? మళ్లీ ప్రజలు ఎవరి పట్టం కడతారు? ఎన్డీఏకు వచ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలెన్ని? లాంటి ఆసక్తిరమైన అంశాలపై సర్వే ఫలితాలను విడుదల చేసింది ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిగిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nIxOmU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nIxOmU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment