Punjab Polls: రెండు స్థానాల నుంచి పంజాబ్ సీఎం పోటీ, ఓటమి తప్పదన్న కేజ్రీవాల్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, చమ్కౌర్ సాహిబ్తో పాటు బదౌర్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఎన్ఐ వెల్లడించింది. ఖీమ్ కరణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NLO93M8eE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NLO93M8eE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment