అడ్డదారులు తొక్కిన బీఎస్ఎప్ అధికారి: రూ. 125 కోట్ల మేర మోసం, 50 కోట్లు అప్పులు కట్టి..
గుర్గావ్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి పనిచేసని ఓ వ్యక్తి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డాడు. అంతేగాక, దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FD1KXM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FD1KXM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment