ఒమిక్రాన్ హైటెన్షన్: 10వ తేదీ వరకు ఆంక్షలు, మాస్క్ లేకుంటే రూ.వెయ్యి ఫైన్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల అమలును ప్రభుత్వం పొడగించింది. 2వ తేదీ ఆదివారం వరకు ఉన్న ఆంక్షలను.. 10వ తేదీ వరకు ఎక్స్ టెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసింది. డీజీపీ, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. అప్పటివరకు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం అమలులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31eUGCu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31eUGCu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment