తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. 2వేలకుపైగా కొత్త కేసులు.. థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న హరీశ్
తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి హరీశ్. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులు పాలు కావద్దని సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n7dZp3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n7dZp3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment