ఢిల్లీలో కరోనా కల్లోలం: ఏకంగా 28వేలకుపైగా కొత్త కేసులు, ఒక్కరోజులో ఇదే అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. దేశ రాజధానిలో తాజాగా, కరోనావైరస్ కేసులు ఉప్పెనలా పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డు స్థాయిలో 28,867 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇక కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 29 శాతానికి పెరిగింది. కరోనా పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zVO3lr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zVO3lr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment