కరోనా ఒమిక్రాన్ విజృంభణ: 3 నుంచి సుప్రీంకోర్టులో విర్చువల్ విధానంలోనే విచారణ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జనవరి 3) నుంచి వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాలపాటు ఈ విధానంలోనే కేసుల విచారణ జరగనుందని వెల్లడించింది. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zhdQnX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zhdQnX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment