భివానీలో విరిగిపడ్డ కొండచరియలు.. 4 మృతి, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
హర్యానాలో ఘరో ప్రమాదం జరిగింది. మైనింగ్ ప్రాంతంలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో నలుగురు చనిపోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నారు. బివానీ జిల్లాలోని తోషమ్ ప్రాంతంలో దాడమ్ మైనింగ్ జోన్లో ప్రమాదం జరిగింది. శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నారని విశ్వసనీయ సమాచారం. దాడమ్ మైనింగ్ జోన్లో క్వారీ పనులు చేస్తుండగా కొండచరియలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HId6eL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HId6eL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment