ఏపీలో మహిళా ఓటర్లే కీలకం- మొత్తం 4.07 కోట్లు : భీమిలిలో గరిష్ఠం - జిల్లాల వారీగా ఇలా..!!

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనన్నా..మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఏపీలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 4,07,06,804 మంది ఓటర్లుండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది. తుది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rmEfG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments