మహారాష్ట్రలో కరోనా కల్లోలం: కొత్తగా 40,925 కేసులు, ముంబైలోనే 20,971, ఢిల్లీలో 17,335
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్,సెకండ్ వేవ్లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f6cvH6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f6cvH6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment