బీజేపీని 45 సీట్లకే పరిమితం చేస్తాం.. యూపీ సీఎం యోగికి ప్రసాద్ మౌర్య సవాల్
ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో బీజేపీ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్నారు పార్టీ నేతలు. వరుసగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాటపడుతున్నారు. ముగ్గురు మంత్రులు సహితం పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం యోగి పాలనలో ఎన్నో అవమానాలు అనుభవించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qrct3o
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qrct3o
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment