హృదయాలను గెలిచిన సన్నివేశం: దేశ విభజన తర్వాత 74 ఏళ్లకు కలిసిన సోదరులు (వీడియో)
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు సోదరులు 74 ఏళ్ల తర్వాత కలుసుకుని భావోద్వేగానికి గురైన ఘటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 1947లో భారతదేశం విభజన జరిగినప్పుడు మహమ్మద్ సిక్కిక్ పసివాడు. దేశంతోపాటు అతని కుటుంబం విడిపోయింది. అతని అన్న హబీబ్ అలియాస్ షేలా విభజన రేఖకు భారతదేశం వైపు పెరిగాడు. ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33sXblm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33sXblm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment