భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమైంది: మెట్రో నగరాల్లోనే 75 శాతం ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఓ వైపు కరోనావైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, కోవిడ్ 19 మహమ్మారి మూడవ తరంగాన్ని దేశం ఎదుర్కొంటున్నందున భారతదేశంలో పెద్ద మొత్తంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద నగరాల నుంచి నివేదించబడ్డాయని, దేశ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ అధిపతి జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZxKHR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZxKHR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment