75 మందే.. ఫంక్షన్లకు పర్మిషన్... ఎక్కువ అయితే తప్పని ఫైన్.. కేరళలో ఇలా

ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. దీంతో జనాలు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఆంక్షల బాట పడుతున్నాయి. సంక్రాంతి ముందు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలుత రాత్రి పూట కర్ఫ్యూ.. వీకెండ్స్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేరళ కూడా అప్రమత్తం అయ్యింది. జనం గుంపులుగా గుమికూడి ఉండొద్దని స్పస్టంచేసింది. కేసులు పెరుగుతున్నందున పబ్లిక్, ప్రైవవే్ ప్లేసుల్లో జనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOAtGK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments