8 వేల మంది రైతుల ఆత్మ బలిదానం: గట్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర నేత గట్టు రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడున్నరేళ్లలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫైరయ్యారు. వ్యవసాయరంగం కుదేలైన సమయంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయని.. రైతును ఆదుకోవాల్సిన, భద్రత కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పారు. కానీ అవి పట్టించుకోవడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qUHV96
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qUHV96
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment