హోదా గురించి అడగండి.. జిన్నా పేరేనా..? బీజేపీ నేతలపై సాయిరెడ్డి ఫైర్

జిన్నా టవర్ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఏపీ బీజేపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. వారివి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sPlKDZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments