సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు: మాచర్ల ఎమ్మెల్యే బంధువు కుటుంబం గల్లంతు
అమరావతి: గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రయాణికుస్తున్న కారు.. దుర్గి మండలం అడిగొప్పుల వద్దకు రాగానే అదుపుతప్పి సాగర్ కాలువలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fng4U1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fng4U1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment