దేశంలో కరోనా విజృంభణ: రాజస్థాన్లో మొదటి ఒమిక్రాన్ వేరియంట్ మరణం నమోదు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ తోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాగా, తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. గత వారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక వ్యక్తి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. అతనికి కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్తో సోకినట్లు తేలింది. కాగా, అతడు మరణించాడు. కాగా, దేశంలో ఇదే తొలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYrYO4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYrYO4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment