మతమార్పిడి చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి: మహిళకు గాయాలు, ఏడుగురిపై కేసు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో స్థానిక హిందువులను మతమార్పిడికి పాల్పడుతున్నారనే నెపంతో ఓ కుటుంబంపై పలువురు దాడి చేశారు. ఈ ఘటన డిసెంబర్ 29న బెల్గాం జిల్లా ముదలగి ప్రాంతంలో జరిగింది. పాస్టర్ అక్షయ్కుమార్ కరగన్వి తన నివాసంలో ప్రార్థనలు చేస్తుండగా, రైట్వింగ్ సభ్యులు అతని ఇంటిపై దాడి చేసి ప్రార్థన సెషన్ను ఆపాలని డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qHGNWf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qHGNWf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment