వైఎస్ జగన్ డిమాండ్స్: అమరావతిపై ఏం చేద్దాం: ఢిల్లీ ప్రయాణం: కంప్లీట్ షెడ్యూల్ ఇదే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ దేశ రాజధానికి ప్రయాణం కట్టనున్నారు. ఎప్పట్లాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్ల చిట్టాను వెంట తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలో గడుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ను కలుసుకోవాల్సి ఉంది. ప్రధాని అపాయింట్మెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HoZiFu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HoZiFu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment