చంద్రబాబు పై సీఐడీ కేసు - ఆరు వారాలు స్టే : అమరావతి భూముల వ్యవహారం..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో నాటి సీఎం చంద్రబాబుతో సహా.. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పైన సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3G38Ohi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3G38Ohi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment