దేశంలో కరోనా కల్లోలం: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కట్టడికి ఆంక్షలు అమలు చేయాలని సూచిస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతోపాటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను కూడా పంపి పరిస్థితిని సమీక్షిస్తోంది. దేశంలో కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nkp0nh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nkp0nh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment