పంజాబ్ పోరు.. రేపు మోడీ పర్యటన.. రెండేళ్ల తర్వాత, డెవలప్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పర్యటించగా.. బుధవారం ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత పంజాబ్‌లో కాలుమోపనున్నారు. పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా అయిన ఫిరోజ్‌పూర్ లో పర్యటించనున్న మోడ.. రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, ఫిరోజ్‌పూర్‌లో పీజీఐఎంఈఆర్ శాటిలైట్ సెంటర్ సహా రూ.42,750

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qKXZdv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star