నో ప్లాస్టిక్: తిరుమల కొండపై సంపూర్ణ నిషేధం.. ఆఖరికి షాంపు ప్యాకెట్ కూడా..
తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నామని టీటీడీ ప్రకటించింది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానుందని వెల్లడించింది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు తెలిపింది. అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేయనున్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద from Oneindia.in - thatsTelugu https://ift.tt/8AEbr3R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms